సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో దుమ్ము ధూళితో కూడిన తుపాను
- May 23, 2022
రియాద్: నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ, వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో ఇసుక, దుమ్ము, ధూళితో కూడిన తుపాన్లు సంభవిస్తాయని హెచ్చరికల్లో పేర్కొంది. నార్తరన్ బోర్డర్ రీజియన్స్లో ఈ ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఈ ఇసుక తుపాన్ల సమయంలో గాలి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం వుంది. పలు దేశాల్లో ఈ తరహా వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దుమ్ము ధూళితో కూడిన తుపాన్ల విషయానికొస్తే, గత ఇరవై ఐదేళ్ళలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పరిస్థితులు వున్నాయని కువైట్ పేర్కొంది. ఇరాకీ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, పూర్ విజిబిలిటీ కారణంగా విమానాల రాకపోకల్ని రద్దు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









