సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో దుమ్ము ధూళితో కూడిన తుపాను
- May 23, 2022
రియాద్: నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ, వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో ఇసుక, దుమ్ము, ధూళితో కూడిన తుపాన్లు సంభవిస్తాయని హెచ్చరికల్లో పేర్కొంది. నార్తరన్ బోర్డర్ రీజియన్స్లో ఈ ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఈ ఇసుక తుపాన్ల సమయంలో గాలి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం వుంది. పలు దేశాల్లో ఈ తరహా వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దుమ్ము ధూళితో కూడిన తుపాన్ల విషయానికొస్తే, గత ఇరవై ఐదేళ్ళలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పరిస్థితులు వున్నాయని కువైట్ పేర్కొంది. ఇరాకీ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, పూర్ విజిబిలిటీ కారణంగా విమానాల రాకపోకల్ని రద్దు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







