బహిరంగ ప్రదేశాల్లో మధ్యాహ్నం వేళ కార్మికులు పని చేయకూడదు
- May 25, 2022
కువైట్: కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మేన్ పవర్, అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ నెంబర్ 535/2015ను జూన్ నుంచి అమలు చేయనుంది. ఈ నిర్ణయం ద్వారా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో కార్మికులు పని చేయకూడదు. ఎండ ప్రభావం నేరుగా కార్మికుల మీద వుండకూడదన్నది ఈ నిర్ణయం తాలూకు ఉద్దేశ్యం. ఆయా పని ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. ఒక్కో కార్మికుడికి 100 నుంచి 200 కువైటీ దినార్ల చొప్పున యజమానులకు జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..









