కంపెనీల కోసం మొబైల్ వీసా స్క్రీనింగ్ క్లినిక్ ప్రారంభం
- May 25, 2022
యూఏఈ: అబుదాబీలో కొత్తగా కంపెనీల కోసం మొబైల్ వీసా స్క్రీనింగ్ క్లినిక్ ప్రారంభమైంది. అబుదాబీ హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహా) వెల్లడించిన వివరాల ప్రకారం, కార్పొరేషన్లకు వీసా స్క్రీనింగ్ సేవల యాక్సెస్ని మెరుగు పర్చేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ కొత్త క్లినిక్ అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. సెహా అంబులేటరీ హెల్త్ కేర్ సర్వీసెస్ చీఫ్ క్లినికల్ ఆఫీసర్ డాక్టర్ ఒమర్ అబ్దుల్ రెహమ్మాన్ అల్ హషామి మాట్లాడుతూ, ఈ క్లినిక్ ప్రారంభించడం ఆనందంగా వుందని చెప్పారు. ప్రస్తుతం 12 డిసీజ్ ప్రివెన్షన్ సెంటర్స్ అందుబాటులో వున్నట్లు చెప్పారు. పెద్ద కంపెనీలు ఈ మొబైల్ స్క్రీనింగ్ క్లినిక్ల ద్వారా లబ్ది పొందుతాయని చెప్పారు. వారాంతాల్లో రోజులో ఇరవై నాలుగు గంటలూ ఈ సేవలు అందించేందుకు సిద్ధంగా వున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..









