కంపెనీల కోసం మొబైల్ వీసా స్క్రీనింగ్ క్లినిక్ ప్రారంభం
- May 25, 2022
యూఏఈ: అబుదాబీలో కొత్తగా కంపెనీల కోసం మొబైల్ వీసా స్క్రీనింగ్ క్లినిక్ ప్రారంభమైంది. అబుదాబీ హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహా) వెల్లడించిన వివరాల ప్రకారం, కార్పొరేషన్లకు వీసా స్క్రీనింగ్ సేవల యాక్సెస్ని మెరుగు పర్చేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ కొత్త క్లినిక్ అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. సెహా అంబులేటరీ హెల్త్ కేర్ సర్వీసెస్ చీఫ్ క్లినికల్ ఆఫీసర్ డాక్టర్ ఒమర్ అబ్దుల్ రెహమ్మాన్ అల్ హషామి మాట్లాడుతూ, ఈ క్లినిక్ ప్రారంభించడం ఆనందంగా వుందని చెప్పారు. ప్రస్తుతం 12 డిసీజ్ ప్రివెన్షన్ సెంటర్స్ అందుబాటులో వున్నట్లు చెప్పారు. పెద్ద కంపెనీలు ఈ మొబైల్ స్క్రీనింగ్ క్లినిక్ల ద్వారా లబ్ది పొందుతాయని చెప్పారు. వారాంతాల్లో రోజులో ఇరవై నాలుగు గంటలూ ఈ సేవలు అందించేందుకు సిద్ధంగా వున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







