సౌక్ అల్ మనామాలో గైడెడ్ టూర్లను ప్రారంభించిన బహ్రెయిన్ టూరిజం
- May 25, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ, సౌక్ అల్ మనామాలో గైడెడ్ టూర్లను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతి గురించి పర్యాటకులు ఈ గైడెడ్ టూర్ల ద్వారా సులభంగా తెలుసుకునేందుకు వీలవుతుంది. ఈ టూర్లు ప్రత్యేకమైన అనుభూతిని పర్యాటకులకు అందిస్తాయి. ఏళ్ళ తరబడి మల్టీ కల్చరల్ కమ్యూనిటీస్ ఇక్కడ వర్ధిల్లుతున్న తీరుని పర్యాటకులు సవివరంగా తెలుసుకోవచ్చు. బాబ్ అల్ బహ్రెయిన్ ప్రాంతం నుంచి లైసెన్సు పొందిన గైడ్లు టూరిస్టులకు అందుబాటులో వుంటారు. మే 26 నుంచి శని మరియు బుధవారాల్లో ప్రత్యేకంగా ఈ టూర్లు వుంటాయి. పుడ్ డైవర్సిటీ ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ. అథారిటీ వెబ్సైట్ ద్వారా టూర్లను బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









