ఇండియా, ఆస్ట్రేలియా నుంచి గోధుమల కొనుగోలు కాంట్రాక్ట్ కుదుర్చుకున్న సలాలా మిల్స్ కంపెనీ
- May 25, 2022
మస్కట్: సలాలా మిల్స్ కంపెనీ, ఇండియా అలాగే ఆస్ట్రేలియా నుంచి 180,000 టన్నుల గోధుమల్ని కొనుగోలు చేసేందుకు కాంట్రాక్ట్స్ కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. వచ్చే మూడు నెలల్లో గోధుమలు దేశంలోకి దిగుమతి అవుతాయి. సలాలా మిల్స్ కంపెనీ సీఈఓ అహ్మద్ అలావి అల్ దహాబ్ మాట్లాడుతూ, ఈ ఏడాది చివరి నాటికి స్థానిక డిమాండుకి అనుగుణంగా గోధుమల లభ్యత వుంటుందని చెప్పారు. ఇండియాలోని కండాలి పోర్టు నుంచి ఇప్పటికే షిప్మెంట్ బయల్దేరింది. 66,000 టన్నుల గోధుమ అందులో వుంది. రోజూ 1,500 టన్నుల గోధుమల్ని నిర్వహించే సామర్థ్యం సలాలా మిల్స్కి వుంది.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







