ఇండియా, ఆస్ట్రేలియా నుంచి గోధుమల కొనుగోలు కాంట్రాక్ట్ కుదుర్చుకున్న సలాలా మిల్స్ కంపెనీ
- May 25, 2022
మస్కట్: సలాలా మిల్స్ కంపెనీ, ఇండియా అలాగే ఆస్ట్రేలియా నుంచి 180,000 టన్నుల గోధుమల్ని కొనుగోలు చేసేందుకు కాంట్రాక్ట్స్ కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. వచ్చే మూడు నెలల్లో గోధుమలు దేశంలోకి దిగుమతి అవుతాయి. సలాలా మిల్స్ కంపెనీ సీఈఓ అహ్మద్ అలావి అల్ దహాబ్ మాట్లాడుతూ, ఈ ఏడాది చివరి నాటికి స్థానిక డిమాండుకి అనుగుణంగా గోధుమల లభ్యత వుంటుందని చెప్పారు. ఇండియాలోని కండాలి పోర్టు నుంచి ఇప్పటికే షిప్మెంట్ బయల్దేరింది. 66,000 టన్నుల గోధుమ అందులో వుంది. రోజూ 1,500 టన్నుల గోధుమల్ని నిర్వహించే సామర్థ్యం సలాలా మిల్స్కి వుంది.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









