యూకేలోని కీలక విభాగాల్లో 10 బిలియన్ పౌండ్లు వెచ్చించనున్న ఖతార్
- May 25, 2022
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థనీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్యా వ్యూహాత్మక పెట్టుబడుల భాగస్వామ్యంపై సంతకాలు జరిగాయి. యూకేలో కీలక విభాగాల్లో 10 బిలియన్ పౌండ్లను ఖతార్ పెట్టుబడి పెట్టనుంది. రానున్న ఐదేళ్ళలో యూకే ఎకానమీ, మరీ ముఖ్యంగా ఫిన్టెక్, జీరో ఎమిషన్స్ వెహికిల్స్, లైఫ్ సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో ఈ పెట్టుబడులు పెడతారు. 2022 ఖతార్ వరల్డ్ కప్ గురించి కూడా ఇరువురు అధినేతలూ చర్చించారు. మిలిటరీ, కౌంటర్ టెర్రరిజం సపోర్ట్ వంటి విభాగాల్లో ఖతార్కి యూకే సాయం అందిస్తుందని బోరిస్ జాన్సన్ చెప్పారు. యూకే ఖతార్ టైపూన్ స్క్వాడ్రన్, ఎయిర్ సెక్యూరిటీని మరింత పదిలం చేస్తుందని ఇరువురూ చెప్పారు.
తాజా వార్తలు
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన







