కార్మికుల కొరతతో గ్యాస్ స్టేషన్ల వద్ద బారులు తీరిన వాహనాలు
- May 27, 2022
కువైట్: కువైట్ వ్యాప్తంగా కార్మికుల కొరత కారణంగా గ్యాస్ స్టేషన్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. చాలా పెట్రోల్ స్టేషన్లు సిబ్బందిలో సగం మందితోనే కార్యకలాపాలు నడుస్తుండడంతో ఈ సమస్య తలెత్తింది. ఓలా ఫ్యూయల్ మార్కెటింగ్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ అబ్దుల్ హుస్సేన్ అల్ సుల్తాన్ మాట్లాడుతూ, విదేశాల నుంచి కార్మికుల్ని తీసుకురావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పారు. స్థానికంగా వున్నవారు సరైన క్వాలిఫికేషన్ లేకపోవడం, సరైన శిక్షణ పొంది వుండకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







