కార్మికుల కొరతతో గ్యాస్ స్టేషన్ల వద్ద బారులు తీరిన వాహనాలు
- May 27, 2022
కువైట్: కువైట్ వ్యాప్తంగా కార్మికుల కొరత కారణంగా గ్యాస్ స్టేషన్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. చాలా పెట్రోల్ స్టేషన్లు సిబ్బందిలో సగం మందితోనే కార్యకలాపాలు నడుస్తుండడంతో ఈ సమస్య తలెత్తింది. ఓలా ఫ్యూయల్ మార్కెటింగ్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ అబ్దుల్ హుస్సేన్ అల్ సుల్తాన్ మాట్లాడుతూ, విదేశాల నుంచి కార్మికుల్ని తీసుకురావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పారు. స్థానికంగా వున్నవారు సరైన క్వాలిఫికేషన్ లేకపోవడం, సరైన శిక్షణ పొంది వుండకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









