కార్మికుల కొరతతో గ్యాస్ స్టేషన్ల వద్ద బారులు తీరిన వాహనాలు
- May 27, 2022కువైట్: కువైట్ వ్యాప్తంగా కార్మికుల కొరత కారణంగా గ్యాస్ స్టేషన్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. చాలా పెట్రోల్ స్టేషన్లు సిబ్బందిలో సగం మందితోనే కార్యకలాపాలు నడుస్తుండడంతో ఈ సమస్య తలెత్తింది. ఓలా ఫ్యూయల్ మార్కెటింగ్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ అబ్దుల్ హుస్సేన్ అల్ సుల్తాన్ మాట్లాడుతూ, విదేశాల నుంచి కార్మికుల్ని తీసుకురావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పారు. స్థానికంగా వున్నవారు సరైన క్వాలిఫికేషన్ లేకపోవడం, సరైన శిక్షణ పొంది వుండకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!