300 నకిలీ బ్యాగులను ధ్వంసం చేయండి: బహ్రెయిన్ కోర్టు
- May 29, 2022
బహ్రెయిన్ : 300 కంటే ఎక్కువ దిగుమతి చేసుకున్న మహిళల బ్యాగులు, ఇతర వస్తువులను ధ్వంసం చేయాలని బహ్రెయిన్ కోర్టు ఆదేశించింది. అవి నకిలీ ఉత్పత్తులని కోర్టు పేర్కొంది. బహ్రెయిన్లో రిజిస్టర్ చేయబడిన ప్రసిద్ధ బ్రాండ్లలో ఒకదానికి ఈ బ్యాగ్లు కాపీ అని హై అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్ తెలిపింది. ఉత్పత్తులు రిజిస్టర్డ్ ట్రేడ్మార్క్ మాదిరిగానే ట్రేడ్మార్క్ ను కలిగి ఉన్నాయని, ఇది ప్రజలను మోసం చేయడమేనని కోర్టు అభిప్రాయపడింది. సదరు ట్రేడ్మార్క్ ని కలిగి ఉన్న కంపెనీ వెంటనే తమ ఉత్పత్తుల విడుదలను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









