300 నకిలీ బ్యాగులను ధ్వంసం చేయండి: బహ్రెయిన్ కోర్టు
- May 29, 2022
బహ్రెయిన్ : 300 కంటే ఎక్కువ దిగుమతి చేసుకున్న మహిళల బ్యాగులు, ఇతర వస్తువులను ధ్వంసం చేయాలని బహ్రెయిన్ కోర్టు ఆదేశించింది. అవి నకిలీ ఉత్పత్తులని కోర్టు పేర్కొంది. బహ్రెయిన్లో రిజిస్టర్ చేయబడిన ప్రసిద్ధ బ్రాండ్లలో ఒకదానికి ఈ బ్యాగ్లు కాపీ అని హై అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్ తెలిపింది. ఉత్పత్తులు రిజిస్టర్డ్ ట్రేడ్మార్క్ మాదిరిగానే ట్రేడ్మార్క్ ను కలిగి ఉన్నాయని, ఇది ప్రజలను మోసం చేయడమేనని కోర్టు అభిప్రాయపడింది. సదరు ట్రేడ్మార్క్ ని కలిగి ఉన్న కంపెనీ వెంటనే తమ ఉత్పత్తుల విడుదలను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







