ఆన్లైన్ వ్యభిచారం చేస్తే Dh 1 మిలియన్ జరిమానా
- May 30, 2022యూఏఈ: సామాజిక మాధ్యమాల ద్వారా అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారికి భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (PP) అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పుకార్లు మరియు సైబర్ నేరాలను అరికట్టే చట్టం 2021 ప్రకారం,ఏ వ్యక్తి అయినా
ఆన్లైన్ ద్వారా ఇతరులను ప్రలోభ పెట్టి లేదా ప్రేరేపించి వ్యభిచారంలోకి దించితే సాధారణ జైలు శిక్ష మరియు Dh 25,000 నుండి Dh 1,000,000 వరకు భారీగా జరిమానా విధించడం జరుగుతుంది.
అదే బాధిత వ్యక్తి బాలలు అయితే కనీసం 5 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష మరియు సుమారు Dh1,000,000 జరిమానా విధించడం జరుగుతుంది.నివాసితులకు యూఏఈ చట్టాల మీద,న్యాయ వ్యవహారాల మీద సంపూర్ణమైన కల్పించడమే పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారి యొక్క ఈ ప్రకటన ముఖ్య ఉద్దేశం.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు