ఆన్లైన్ వ్యభిచారం చేస్తే Dh 1 మిలియన్ జరిమానా
- May 30, 2022
యూఏఈ: సామాజిక మాధ్యమాల ద్వారా అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారికి భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (PP) అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పుకార్లు మరియు సైబర్ నేరాలను అరికట్టే చట్టం 2021 ప్రకారం,ఏ వ్యక్తి అయినా
ఆన్లైన్ ద్వారా ఇతరులను ప్రలోభ పెట్టి లేదా ప్రేరేపించి వ్యభిచారంలోకి దించితే సాధారణ జైలు శిక్ష మరియు Dh 25,000 నుండి Dh 1,000,000 వరకు భారీగా జరిమానా విధించడం జరుగుతుంది.
అదే బాధిత వ్యక్తి బాలలు అయితే కనీసం 5 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష మరియు సుమారు Dh1,000,000 జరిమానా విధించడం జరుగుతుంది.నివాసితులకు యూఏఈ చట్టాల మీద,న్యాయ వ్యవహారాల మీద సంపూర్ణమైన కల్పించడమే పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారి యొక్క ఈ ప్రకటన ముఖ్య ఉద్దేశం.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







