ఆన్లైన్ వ్యభిచారం చేస్తే Dh 1 మిలియన్ జరిమానా
- May 30, 2022
యూఏఈ: సామాజిక మాధ్యమాల ద్వారా అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారికి భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (PP) అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పుకార్లు మరియు సైబర్ నేరాలను అరికట్టే చట్టం 2021 ప్రకారం,ఏ వ్యక్తి అయినా
ఆన్లైన్ ద్వారా ఇతరులను ప్రలోభ పెట్టి లేదా ప్రేరేపించి వ్యభిచారంలోకి దించితే సాధారణ జైలు శిక్ష మరియు Dh 25,000 నుండి Dh 1,000,000 వరకు భారీగా జరిమానా విధించడం జరుగుతుంది.
అదే బాధిత వ్యక్తి బాలలు అయితే కనీసం 5 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష మరియు సుమారు Dh1,000,000 జరిమానా విధించడం జరుగుతుంది.నివాసితులకు యూఏఈ చట్టాల మీద,న్యాయ వ్యవహారాల మీద సంపూర్ణమైన కల్పించడమే పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారి యొక్క ఈ ప్రకటన ముఖ్య ఉద్దేశం.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







