బస్ స్టాప్స్ వద్ద కొత్త సమాచార సేవను ప్రారంభించిన బహ్రెయిన్
- May 30, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ తొలిసారిగా ఎలక్ట్రానిక్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ (ప్రయాణీకుల సమాచారం) ఏర్పాటు చేసింది. క్యాపిటల్ సిటీ, మనామా ప్రాంతాల్లోని బస్ స్టాప్స్ వద్ద ఈ సేవలు ప్రారంభమయ్యాయి. బస్సుల రాకపోకల వివరాలు ఈ సేవ ద్వారా తెలుసుకోవచ్చు. అత్యంత ఖచ్చితత్వమైన సమాచారం ప్రయాణీకులకు అందుబాటులో వుంటుంది. బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ నిర్వహిస్తోన్న ఈ మొత్తం వ్యవస్థను మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మరియు టెలికమ్యూనికేషన్ పర్యవేక్షిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







