అబుధాబి: రేపటి నుంచి ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్పై నిషేధం
- May 31, 2022
యూఏఈ: ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ అబుధాబి (ఇఎడి), ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విధించింది.రేపటి నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది.అయితే, కొన్ని బ్యాగులకు ఈ నిషేధం నుంచి మినహాయింపు వుంది.ఫార్మసీలలో మందులు తీసుకెళ్ళందుకు వినియోగించేవి, కూరగాయలు, మీట్, ఫిష్, చికెన్, గ్రెయిన్స్ మరియు బ్రెడ్ కోసం వినియోగించేవి, పెద్ద షాపింగ్ బ్యాగ్స్ (ఫ్యాషన్ లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కోసం) వేస్ట్ ప్యాకెట్లు, పోస్టల్ పార్సిళ్ళ కోసం (మ్యాగజైన్లు, పత్రికల కోసం) వాడేవి, లాండ్రీ బ్యాగులు, మొక్కలు, పువ్వుల్ని రవాణా చేసేవి.. ఈ నిషేదం నుంచి మినహాయింపు పొందాయి.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







