దుబాయ్ లో ఘనంగా వాసవి జయంతి వేడుకలు...
- June 03, 2022దుబాయ్: మే 29, 2022 న దుబాయ్ లో వాసవి జయంతి వేడుకలను ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వాసవి మాతకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.సుమారు 35 సంవత్సరాల నుంచి యూఏఈ లో నివసిస్తున్న వైశ్య కుటుంబాలకు చెందిన వారు ఇప్పటికి తమ సాంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి యేటా వాసవి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.పైగా ఈ సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం సైతం నిర్వహించడంతో భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.2022 యూఏఈ జనాభా లెక్కల ప్రకారం సుమారు 450 ఆర్యవైశ్య కుటుంబాలు నివసిస్తున్నారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?