దుబాయ్ లో ఘనంగా వాసవి జయంతి వేడుకలు...
- June 03, 2022
దుబాయ్: మే 29, 2022 న దుబాయ్ లో వాసవి జయంతి వేడుకలను ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వాసవి మాతకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.సుమారు 35 సంవత్సరాల నుంచి యూఏఈ లో నివసిస్తున్న వైశ్య కుటుంబాలకు చెందిన వారు ఇప్పటికి తమ సాంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి యేటా వాసవి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.పైగా ఈ సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం సైతం నిర్వహించడంతో భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.2022 యూఏఈ జనాభా లెక్కల ప్రకారం సుమారు 450 ఆర్యవైశ్య కుటుంబాలు నివసిస్తున్నారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.


తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









