దుబాయ్ లో ఘనంగా వాసవి జయంతి వేడుకలు...
- June 03, 2022
దుబాయ్: మే 29, 2022 న దుబాయ్ లో వాసవి జయంతి వేడుకలను ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వాసవి మాతకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.సుమారు 35 సంవత్సరాల నుంచి యూఏఈ లో నివసిస్తున్న వైశ్య కుటుంబాలకు చెందిన వారు ఇప్పటికి తమ సాంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి యేటా వాసవి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.పైగా ఈ సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం సైతం నిర్వహించడంతో భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.2022 యూఏఈ జనాభా లెక్కల ప్రకారం సుమారు 450 ఆర్యవైశ్య కుటుంబాలు నివసిస్తున్నారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.


తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







