అక్రమంగా పొగాకు విక్రయం: ఇద్దరు వలసదారులకు 3,000OMR జరిమానా
- June 04, 2022
మస్కట్: నమిలే పొగాకు, నాన్ చూయింగ్ పొగాకుని సౌత్ బతినాలో అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు వలసదారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు 3,000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించారు. కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. సౌత్ బతినాలోని విలాయత్ ఆఫ్ రుస్తాక్లో ఈ అరెస్టులు జరిగాయి.
తాజా వార్తలు
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!









