అక్రమంగా పొగాకు విక్రయం: ఇద్దరు వలసదారులకు 3,000OMR జరిమానా
- June 04, 2022
మస్కట్: నమిలే పొగాకు, నాన్ చూయింగ్ పొగాకుని సౌత్ బతినాలో అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు వలసదారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు 3,000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించారు. కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. సౌత్ బతినాలోని విలాయత్ ఆఫ్ రుస్తాక్లో ఈ అరెస్టులు జరిగాయి.
తాజా వార్తలు
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!
- జూన్లో 13 శాతం పెరిగిన కంటైనర్ల రవాణా:ఖతార్
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం







