అక్రమంగా పొగాకు విక్రయం: ఇద్దరు వలసదారులకు 3,000OMR జరిమానా
- June 04, 2022
మస్కట్: నమిలే పొగాకు, నాన్ చూయింగ్ పొగాకుని సౌత్ బతినాలో అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు వలసదారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు 3,000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించారు. కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. సౌత్ బతినాలోని విలాయత్ ఆఫ్ రుస్తాక్లో ఈ అరెస్టులు జరిగాయి.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







