భారత ప్రభుత్వం అన్ని మతాలకు అత్యున్నత గౌరవం ఇస్తుంది: ఎంబసీ
- June 06, 2022
కువైట్ సిటీ: మన నాగరికత వారసత్వం, భిన్నత్వంలో ఏకత్వం యొక్క బలమైన సాంస్కృతిక సంప్రదాయాలకు అనుగుణంగా భారత ప్రభుత్వం అన్ని మతాలకు అత్యున్నత గౌరవాన్ని ఇస్తోందని కువైట్లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అంతకు ముందు, ప్రవక్త మొహమ్మద్ (స)ను అవమానించిన వారిపై అధికారికంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వారిపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంబసీలో ఫిర్యాదు చేసింది. అలాగే వారిపై భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను కువైట్ స్వాగతించింది. అన్ని మతాల పట్ల గౌరవం వ్యక్తం చేస్తూ.. ఇతరుల మతపరమైన వ్యక్తిత్వాన్ని అవమానించడం లేదా ఏదైనా మతం లేదా వర్గాన్ని కించపరచడం వంటి వాటిని ఖండిస్తూ సంబంధిత వర్గాలు ఒక ప్రకటనను కూడా విడుదల చేశాయని ఎంబసీ ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







