మహిళలను వేధించే పురుషులకు సంవత్సరం జైలు శిక్ష మరియు Dh10,000 జరిమానా
- June 06, 2022
యూఏఈ: యూఏఈలో రోడ్డు మీద వెళ్తున్న మహిళలను ఉద్దేశపూర్వకంగా మాటలతో గాని చేతలతో గాని వేధింపులకు గురి చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారికి భారీగా జరిమానాలు విధించబోతున్నట్లు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివరించడం జరిగింది.
ఫెడరల్ డిక్రీ చట్టం 2021లోని ఆర్టికల్ 412 ప్రకారం,
1.మహిళలను బహిరంగ ప్రదేశాల్లో ఉద్దేశపూర్వకంగా మాటలతో గాని , చేతలతో గాని వేధింపులకు గురిచేయడం.
2. స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉన్న ప్రదేశాల్లో ఎటువంటి అనుమతి లేకుండా ప్రవేశించే పురుషులను నేరస్తులుగా పరిగణించాలి.
పై రెండు వ్యవహారాలతో సంబంధం ఉన్న వారికి సంవత్సరం జైలు శిక్ష మరియు Dh 10,000 జరిమానా విధించడం జరుగుతుంది.
యూఏఈ యెక్క న్యాయ వ్యవస్థ పట్ల మరియు చట్టాల పట్ల పౌరులకు అవగాహనా కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూషన్ విడుదల చేసిన తాజా సమాచారం.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!







