గుప్తా సోదరులు యూఏఈలో అరెస్ట్
- June 07, 2022
యూఏఈ: అత్యంత సంపన్నులైన గుప్తా కుటుంబానికి చెందిన సోదరులు యూఏఈలో అరెస్టయినట్లు యూఏఈ అథారిటీస్ అలాగే సైత్ ఆఫ్రకియన్ అథారిటీస్ పేర్కొనడం జరిగింది. అతుల్ మరియు రాజేష్ గుప్తా, సౌత్ ఆఫ్రికాలో ఓ కేసులో నిందితులుగా వున్నారు. దక్ణిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకోబ్ జుమాతో అనైతిక ఆర్థిక సంబంధాల్ని గుప్తా సోదరులు కలిగి వున్నట్లు ఆరోపణలున్నాయి. 2018లో అవినీతి కేసుకి సంబంధించి విచారణ ప్రారంభం కాగానే, గుప్తా సోదరులు సౌతాఫ్రికా విడిచి పారిపోయారు.స్టేట్ కాంట్రాక్టులు గెలిచేందుకు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు గుప్తా సోదరులిపై వున్నాయి.అయితే, వీటిని గుప్తా సోదరులు ఖండిస్తున్నారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







