2021లో 800,000కి పైగా వర్క్ వీసాలు జారీ
- June 07, 2022
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం 2021లో 800,000కి పైగా వర్క్ వీసాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది 6,600 డొమెస్టిక్ వర్కర్లు దేశంలోకి ప్రవేశం పొందగా, 6,400 మంది దేశం విడిచి వెళ్ళారు. వుదియా ప్లాట్ఫామ్ ద్వారా సెటిల్ చేయబడ్డ కేసుల సంఖ్య 144,000 దాటింది. 444.6 మిలియన్ సౌదీ రియాల్స్ మొత్తాన్ని ఈ సందర్భంగా కార్మికులు పొందగలిగారు. 73 శాతానికి పైగా లేబర్ కేసులు అమికబుల్ సెటిల్మెంట్ ద్వారా పరిష్కారమయ్యాయి. కివా ప్లాట్ఫామ్ ద్వారా 74 కొత్త సేవలు ప్రారంభం కాగా, 95 శాతం మంది వినియోగదారులు ఈ వేదిక ద్వారా కవర్ అవుతున్నారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..







