వర్షంలో డ్రైవింగ్ చేస్తూ ఫోటోలు తీయడం మానాలి
- April 08, 2016వర్షం కురుస్తున్న పరిస్థితుల్లో వాహనదారులు వేగంగా నడపకుండా జాగ్రత్తగా వెళ్ళాలని, అలాగే ఫోటోలను తీయకూడదని కతర్ వాతావరణ శాఖ సూచించింది వర్షం వచ్చే అవకాశం దృష్ట్యా శుక్రవారం రాత్రి వరకు కతర్ వాతావరణ శాఖ దేశ నివాసులను కోసం సాధారణ భద్రతకు చిట్కాలు జారీ చేసింది . " ఉరుములతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు, త్వరగా ఇంటికి వెళ్లి పొవడానికి ప్రయత్నించండి. ఒక వేళ మీరు వాహానాన్ని డ్రైవింగ్ చేస్తూ ఉంటే , ఒక సురక్షిత స్థానంలో మీ కారుని ఆపండి. కారు కిటికీ అద్దాలు మూసి ఉంచడం మంచిది.ఉరుములు తగ్గింతవరకు ఇలా చేయండని " ప్రజలకు సలహా చెప్పారు.బలమైన గాలులు ,ఉరుములతో కూడిన వాతావరణ పరిస్థితులు మరియు ఎత్తుగా ఎగిసిపడే కెరటాలు అస్థిర వాతావరణం నెలకొని ఉన్నప్పుడు ఆ సమయంలో సముద్రం లోనికి ప్రవేశించకుండా నివారించాలని ప్రజలకు వాతావరణ శాఖ సూచించింది,వాతావరణ శాఖ తాజా వాతావరణం నవీకరణలను మరియు హెచ్చరికలు తెల్సుకోవాలంటే అధికారిక వెబ్సైట్ మరియు వివిధ సామాజిక మీడియా ఖాతాల ద్వారా అనుసరించవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!