వర్షంలో డ్రైవింగ్ చేస్తూ ఫోటోలు తీయడం మానాలి
- April 08, 2016
వర్షం కురుస్తున్న పరిస్థితుల్లో వాహనదారులు వేగంగా నడపకుండా జాగ్రత్తగా వెళ్ళాలని, అలాగే ఫోటోలను తీయకూడదని కతర్ వాతావరణ శాఖ సూచించింది వర్షం వచ్చే అవకాశం దృష్ట్యా శుక్రవారం రాత్రి వరకు కతర్ వాతావరణ శాఖ దేశ నివాసులను కోసం సాధారణ భద్రతకు చిట్కాలు జారీ చేసింది . " ఉరుములతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు, త్వరగా ఇంటికి వెళ్లి పొవడానికి ప్రయత్నించండి. ఒక వేళ మీరు వాహానాన్ని డ్రైవింగ్ చేస్తూ ఉంటే , ఒక సురక్షిత స్థానంలో మీ కారుని ఆపండి. కారు కిటికీ అద్దాలు మూసి ఉంచడం మంచిది.ఉరుములు తగ్గింతవరకు ఇలా చేయండని " ప్రజలకు సలహా చెప్పారు.బలమైన గాలులు ,ఉరుములతో కూడిన వాతావరణ పరిస్థితులు మరియు ఎత్తుగా ఎగిసిపడే కెరటాలు అస్థిర వాతావరణం నెలకొని ఉన్నప్పుడు ఆ సమయంలో సముద్రం లోనికి ప్రవేశించకుండా నివారించాలని ప్రజలకు వాతావరణ శాఖ సూచించింది,వాతావరణ శాఖ తాజా వాతావరణం నవీకరణలను మరియు హెచ్చరికలు తెల్సుకోవాలంటే అధికారిక వెబ్సైట్ మరియు వివిధ సామాజిక మీడియా ఖాతాల ద్వారా అనుసరించవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







