వర్షంలో డ్రైవింగ్ చేస్తూ ఫోటోలు తీయడం మానాలి
- April 08, 2016వర్షం కురుస్తున్న పరిస్థితుల్లో వాహనదారులు వేగంగా నడపకుండా జాగ్రత్తగా వెళ్ళాలని, అలాగే ఫోటోలను తీయకూడదని కతర్ వాతావరణ శాఖ సూచించింది వర్షం వచ్చే అవకాశం దృష్ట్యా శుక్రవారం రాత్రి వరకు కతర్ వాతావరణ శాఖ దేశ నివాసులను కోసం సాధారణ భద్రతకు చిట్కాలు జారీ చేసింది . " ఉరుములతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు, త్వరగా ఇంటికి వెళ్లి పొవడానికి ప్రయత్నించండి. ఒక వేళ మీరు వాహానాన్ని డ్రైవింగ్ చేస్తూ ఉంటే , ఒక సురక్షిత స్థానంలో మీ కారుని ఆపండి. కారు కిటికీ అద్దాలు మూసి ఉంచడం మంచిది.ఉరుములు తగ్గింతవరకు ఇలా చేయండని " ప్రజలకు సలహా చెప్పారు.బలమైన గాలులు ,ఉరుములతో కూడిన వాతావరణ పరిస్థితులు మరియు ఎత్తుగా ఎగిసిపడే కెరటాలు అస్థిర వాతావరణం నెలకొని ఉన్నప్పుడు ఆ సమయంలో సముద్రం లోనికి ప్రవేశించకుండా నివారించాలని ప్రజలకు వాతావరణ శాఖ సూచించింది,వాతావరణ శాఖ తాజా వాతావరణం నవీకరణలను మరియు హెచ్చరికలు తెల్సుకోవాలంటే అధికారిక వెబ్సైట్ మరియు వివిధ సామాజిక మీడియా ఖాతాల ద్వారా అనుసరించవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ