టిఎస్ ఆర్టీసీ ప్రయాణీకులకు బిగ్ షాక్.. మరోసారి ఛార్జీల పెంపు
- June 08, 2022
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో మరోసారి చార్జీల మోత మోగనుంది.ఆర్టీసీ బస్సుల్లో అదనపు డీజిల్ సెస్ వసూలు చేయనున్నారు.పల్లెవెలుగులో 250 కి.మీ. దూరానికి రూ.5 నుంచి రూ.45కి పెంచారు.ఎక్స్ప్రెస్లో 500 కి.మీ.దూరానికి రూ.5 నుంచి రూ.90కి పెంచుతూ నిర్ణయించారు. డీలక్స్ బస్సుల్లో 500 కి.మీ.దూరానికి రూ.5 నుంచి రూ.125కి పెంచారు.సూపర్ లగ్జరీలో 500 కి.మీ.దూరానికి రూ.10 నుంచి రూ.130కి పెంచుతున్నట్లు ప్రకటించారు.ఏసీలో 500 కి.మీ. దూరానికి రూ.10 నుంచి రూ.170కి పెంచారు.హైదరాబాద్ పరిధిలో డీజిల్ సెస్ లేదని టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.చార్జీల పెంపు నుంచి GHMCని మినహాయించారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







