టిఎస్ ఆర్టీసీ ప్రయాణీకులకు బిగ్ షాక్.. మరోసారి ఛార్జీల పెంపు
- June 08, 2022
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో మరోసారి చార్జీల మోత మోగనుంది.ఆర్టీసీ బస్సుల్లో అదనపు డీజిల్ సెస్ వసూలు చేయనున్నారు.పల్లెవెలుగులో 250 కి.మీ. దూరానికి రూ.5 నుంచి రూ.45కి పెంచారు.ఎక్స్ప్రెస్లో 500 కి.మీ.దూరానికి రూ.5 నుంచి రూ.90కి పెంచుతూ నిర్ణయించారు. డీలక్స్ బస్సుల్లో 500 కి.మీ.దూరానికి రూ.5 నుంచి రూ.125కి పెంచారు.సూపర్ లగ్జరీలో 500 కి.మీ.దూరానికి రూ.10 నుంచి రూ.130కి పెంచుతున్నట్లు ప్రకటించారు.ఏసీలో 500 కి.మీ. దూరానికి రూ.10 నుంచి రూ.170కి పెంచారు.హైదరాబాద్ పరిధిలో డీజిల్ సెస్ లేదని టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.చార్జీల పెంపు నుంచి GHMCని మినహాయించారు.
తాజా వార్తలు
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా







