నాలుగు నెలల్లో దుబాయ్కి 5.1 మిలియన్ల టూరిస్టులు
- June 11, 2022
యూఏఈ: వ్యాపార, పర్యాటక కేంద్రంగా వెలుగొందుతున్న దుబాయ్ ని ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 5.1 మిలియన్ల మంది సందర్శకులు సందర్శించారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 203 శాతం అధికమని దుబాయ్ మీడియా ఆఫీస్ ట్విట్టర్లో పేర్కొంది. కాగా.. జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో హోటల్ ఆక్యుపెన్సీ 76 శాతంగా ఉంది. అలాగే 2022 క్యూ1 లో ఎమిరేట్ ఓవర్నైట్ సందర్శకుల సంఖ్య 3.97 మిలియన్ గా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో సందర్శించన వారి సంఖ్య 1.27 మిలియన్లు మాత్రమే(214 శాతం వృద్ధి) కావడం గమనార్హం.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







