నాలుగు నెలల్లో దుబాయ్కి 5.1 మిలియన్ల టూరిస్టులు
- June 11, 2022
యూఏఈ: వ్యాపార, పర్యాటక కేంద్రంగా వెలుగొందుతున్న దుబాయ్ ని ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 5.1 మిలియన్ల మంది సందర్శకులు సందర్శించారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 203 శాతం అధికమని దుబాయ్ మీడియా ఆఫీస్ ట్విట్టర్లో పేర్కొంది. కాగా.. జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో హోటల్ ఆక్యుపెన్సీ 76 శాతంగా ఉంది. అలాగే 2022 క్యూ1 లో ఎమిరేట్ ఓవర్నైట్ సందర్శకుల సంఖ్య 3.97 మిలియన్ గా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో సందర్శించన వారి సంఖ్య 1.27 మిలియన్లు మాత్రమే(214 శాతం వృద్ధి) కావడం గమనార్హం.
తాజా వార్తలు
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!







