నాలుగు నెలల్లో దుబాయ్కి 5.1 మిలియన్ల టూరిస్టులు
- June 11, 2022
యూఏఈ: వ్యాపార, పర్యాటక కేంద్రంగా వెలుగొందుతున్న దుబాయ్ ని ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 5.1 మిలియన్ల మంది సందర్శకులు సందర్శించారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 203 శాతం అధికమని దుబాయ్ మీడియా ఆఫీస్ ట్విట్టర్లో పేర్కొంది. కాగా.. జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో హోటల్ ఆక్యుపెన్సీ 76 శాతంగా ఉంది. అలాగే 2022 క్యూ1 లో ఎమిరేట్ ఓవర్నైట్ సందర్శకుల సంఖ్య 3.97 మిలియన్ గా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో సందర్శించన వారి సంఖ్య 1.27 మిలియన్లు మాత్రమే(214 శాతం వృద్ధి) కావడం గమనార్హం.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







