ప్రపంచ వ్యాప్త పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్న వైద్య ఆరోగ్య విభాగం
- June 15, 2022
కువైట్: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ 19 సంబంధిత వ్యవహారాల్ని కువైట్ వైద్య ఆరోగ్య విభాగం జాగ్రత్తగా పరిశీలిస్తోందని సంబంధిత అధికార వర్గాలు పేర్కొన్నాయి. మినిస్ట్రీ అధికార ప్రతినిథి డాక్టర్ అబ్దుల్లా అల్ సనద్ మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి కోవిడ్ 19 వ్యాప్తిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి, విశ్లేషించడం జరుగుతోందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మళ్ళీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయనీ, జీసీసీ రీజియన్లో కూడా కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసుల తీవ్రత వల్ల ఎలాంటి ప్రమాదం వుండకపోవచ్చని అన్నారు. విదేశాలకు వెళ్ళి వచ్చేవారు, విదేశాలకు వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చిన్న పిల్లలు సమ్మర్ క్లబ్బులకు దూరంగా వుండాలని సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







