120 దిర్హాములకే టిక్కెట్: విజ్ ఎయిర్ వన్ డే ఫ్లాష్ సేల్
- June 15, 2022
యూఏఈ: విజ్ ఎయిర్ అబుదాబీ, ఒక్క రోజు ఫ్లాష్ సేల్ ప్రకటించింది. 5,000 టిక్కెట్లను కేవలం 120 దిర్హాములకే అందించనుంది.అబుధాబి నుంచి ఈ టిక్కెట్లు వర్తిస్తాయి.ఎంపిక చేసిన విమానాల్లో జూన్ 15న అర్థరాత్రి వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. యూఏఈ నుంచి ఏథెన్స్ (గ్రీస్), బాకు (అజర్బౌజన్), కుతైసి (జార్జియా), సంటోరిని (గ్రీస్), యెరెవాన్ (అర్మేనియా)లకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.విజ్ ఎయిర్ వెబ్ సైట్ అలాగే మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యం వుంది.
తాజా వార్తలు
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!







