120 దిర్హాములకే టిక్కెట్: విజ్ ఎయిర్ వన్ డే ఫ్లాష్ సేల్
- June 15, 2022
యూఏఈ: విజ్ ఎయిర్ అబుదాబీ, ఒక్క రోజు ఫ్లాష్ సేల్ ప్రకటించింది. 5,000 టిక్కెట్లను కేవలం 120 దిర్హాములకే అందించనుంది.అబుధాబి నుంచి ఈ టిక్కెట్లు వర్తిస్తాయి.ఎంపిక చేసిన విమానాల్లో జూన్ 15న అర్థరాత్రి వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. యూఏఈ నుంచి ఏథెన్స్ (గ్రీస్), బాకు (అజర్బౌజన్), కుతైసి (జార్జియా), సంటోరిని (గ్రీస్), యెరెవాన్ (అర్మేనియా)లకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.విజ్ ఎయిర్ వెబ్ సైట్ అలాగే మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యం వుంది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!