120 దిర్హాములకే టిక్కెట్: విజ్ ఎయిర్ వన్ డే ఫ్లాష్ సేల్
- June 15, 2022
యూఏఈ: విజ్ ఎయిర్ అబుదాబీ, ఒక్క రోజు ఫ్లాష్ సేల్ ప్రకటించింది. 5,000 టిక్కెట్లను కేవలం 120 దిర్హాములకే అందించనుంది.అబుధాబి నుంచి ఈ టిక్కెట్లు వర్తిస్తాయి.ఎంపిక చేసిన విమానాల్లో జూన్ 15న అర్థరాత్రి వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. యూఏఈ నుంచి ఏథెన్స్ (గ్రీస్), బాకు (అజర్బౌజన్), కుతైసి (జార్జియా), సంటోరిని (గ్రీస్), యెరెవాన్ (అర్మేనియా)లకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.విజ్ ఎయిర్ వెబ్ సైట్ అలాగే మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యం వుంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







