వేసవి సెలవులు.. ఒమన్ విమానాశ్రయాల్లో రద్దీ
- June 16, 2022
            మస్కట్: వేసవి సెలవుల కోసం ఒమన్ నుండి బయటికి వెళ్లే వ్యక్తులతో విమానాశ్రయాల్లో రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో తమ విమాన సమయానికి ముందుగానే ఎయిర్ పోర్టుల్లోకి రావాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రయాణికులకు సూచించింది. ట్రావెల్ ఏజెంట్లు, ఎయిర్లైన్ ఉన్నతాధికారులు ముందుగానే విమానాశ్రయాలకు చేరుకోవాలని, తద్వారా పొడవైన క్యూలు, రద్దీని నివారించవచ్చని పేర్కొంది. వేసవి సెలవులు నేపథ్యంలో విమానాలకు మరింత డిమాండ్ ఉందని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కంట్రీ మేనేజర్ మహ్మద్ ఆరిఫ్ చెప్పారు. మహమ్మారికి ముందు ఒమన్కు తొమ్మిది విమానాలు నడిచేవని, ప్రస్తుతం 20కి పైగా విమానాలు నడుస్తున్నాయన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 - తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 - ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
 - ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
 







