జులై ద్వితీయార్థంలో అత్యధిక స్థాయికి చేరనున్న ఉష్ణోగ్రతలు
- June 16, 2022
            కువైట్: కువైట్ రెండో వారం తర్వాత ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరే అవకాశం వున్నట్లు కువైట్ ఆస్ట్రోనామర్ అదెల్ అల్ సాదౌన్ వెల్లడించారు. జూన్ 21 నుంచి వేసవి సీజన్ ప్రారంభం కానుంది. ఎర్త్ ఈక్వేటర్ లాటిట్యూడ్ 23.5 ఉత్తరంపై ఈ ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఈ లైన్ మీద వున్న నగరాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా వుంటాయి.కువైట్లో సూర్యుడు 84 డిగ్రీల డైరెక్షన్లో వుంటుంది. మధ్యాహ్నం సమయాల్లో నీడ చాలా తక్కువగా వుంటుంది. జులై మధ్యకు వచ్చేసరికి వేడి తీవ్రత బాగా పెరుగుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 - తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 - ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
 - ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
 







