రోగి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా వైద్యులు సర్జరీ నిర్వహించరు.!
- June 18, 2022
బహ్రెయిన్: సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ వైద్యులు, రోగి బంధువుల అనుమతి లేకుండా సర్జరీ నిర్వహించారనీ, ఈ కారణంగా బాధితుడు తీవ్ర అస్వస్థతో ప్రాణాలు కోల్పోయాడంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఖండించడం జరిగింది. సాధారణ పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఆ వ్యక్తికి అతని బంధువుల అనుమతి లేకుండా ఎలాంటి సర్జరీ నిర్వహించలేదని తెలిపారు. గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్ సహా అనేక అనారోగ్య సమస్యలు ఆ వ్యక్తికి వున్నాయనీ, ఆసుపత్రిలో అతన్ని చేర్చాక, రోగి బంధువుల నుంచి రెండు సార్లు అనుమతి తీసుకుని, వైద్య చికిత్స ప్రారంభించగా, రోగి పరిస్థితి విషమించిందనీ, చివరికి ఆయన ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







