రోగి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా వైద్యులు సర్జరీ నిర్వహించరు.!
- June 18, 2022
బహ్రెయిన్: సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ వైద్యులు, రోగి బంధువుల అనుమతి లేకుండా సర్జరీ నిర్వహించారనీ, ఈ కారణంగా బాధితుడు తీవ్ర అస్వస్థతో ప్రాణాలు కోల్పోయాడంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఖండించడం జరిగింది. సాధారణ పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఆ వ్యక్తికి అతని బంధువుల అనుమతి లేకుండా ఎలాంటి సర్జరీ నిర్వహించలేదని తెలిపారు. గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్ సహా అనేక అనారోగ్య సమస్యలు ఆ వ్యక్తికి వున్నాయనీ, ఆసుపత్రిలో అతన్ని చేర్చాక, రోగి బంధువుల నుంచి రెండు సార్లు అనుమతి తీసుకుని, వైద్య చికిత్స ప్రారంభించగా, రోగి పరిస్థితి విషమించిందనీ, చివరికి ఆయన ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







