రోగి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా వైద్యులు సర్జరీ నిర్వహించరు.!
- June 18, 2022
బహ్రెయిన్: సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ వైద్యులు, రోగి బంధువుల అనుమతి లేకుండా సర్జరీ నిర్వహించారనీ, ఈ కారణంగా బాధితుడు తీవ్ర అస్వస్థతో ప్రాణాలు కోల్పోయాడంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఖండించడం జరిగింది. సాధారణ పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఆ వ్యక్తికి అతని బంధువుల అనుమతి లేకుండా ఎలాంటి సర్జరీ నిర్వహించలేదని తెలిపారు. గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్ సహా అనేక అనారోగ్య సమస్యలు ఆ వ్యక్తికి వున్నాయనీ, ఆసుపత్రిలో అతన్ని చేర్చాక, రోగి బంధువుల నుంచి రెండు సార్లు అనుమతి తీసుకుని, వైద్య చికిత్స ప్రారంభించగా, రోగి పరిస్థితి విషమించిందనీ, చివరికి ఆయన ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







