మిడ్ డే బ్రేక్ ఆవశ్యకతను తెలియజేసేందుకు ప్రత్యేక డ్రైవ్
- June 18, 2022
యూఏఈ: మిడ్ డే బ్రేక్ రూల్ నేపథ్యంలో హీట్ స్ట్రెస్ మేనేజిమెంట్ ప్రోగ్రామ్ అబుదాబీలో ప్రారంభమయ్యింది. మధ్యాహ్నపు ఎండ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో పనిచేయడం వల్ల కలిగే అనర్థాల గురించి ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు ఎమిరటైజేషన్, జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 3 గంటల వరకు వర్క్ బ్యాన్ విధించింది. ఈ మేరకు అబుదాబీ పబ్లిక్ హెల్త్ సెంటర్, స్పష్టమైన నిబంధనల్ని జారీ చేసింది. కార్మికులు అలాగే యజమానులకు మిడ్ డే వర్క్ బ్యాన్పై అవగాహన కల్పించేలా పలు చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







