భారత్ కరోనా అప్డేట్
- June 21, 2022
న్యూఢిల్లీ: భారత్లో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. 10 వేల దిగువకు కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 9,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా కారణంగా నిన్న ఒక్కరోజే 17 మంది మృతి చెందారు. కరోనా నుంచి 7,293 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 79,313గా ఉంది. దేశ వ్యాప్తంగా కోవిడ్తో మృతి చెందిన వారి సంఖ్య 5,24,890కి చేరింది. భారత్లో 522 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 196.32 కోట్ల డోసుల టీకాలు అందజేశారు. నిన్న 13,00,024 డోసుల టీకాలు అందజేశారు. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 196,32,43,003 డోసుల టీకాలు అందజేశారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







