భారత్ కరోనా అప్డేట్
- June 21, 2022
న్యూఢిల్లీ: భారత్లో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. 10 వేల దిగువకు కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 9,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా కారణంగా నిన్న ఒక్కరోజే 17 మంది మృతి చెందారు. కరోనా నుంచి 7,293 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 79,313గా ఉంది. దేశ వ్యాప్తంగా కోవిడ్తో మృతి చెందిన వారి సంఖ్య 5,24,890కి చేరింది. భారత్లో 522 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 196.32 కోట్ల డోసుల టీకాలు అందజేశారు. నిన్న 13,00,024 డోసుల టీకాలు అందజేశారు. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 196,32,43,003 డోసుల టీకాలు అందజేశారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







