బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము..

- June 21, 2022 , by Maagulf
బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము..

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నేటి సాయంత్రం తమ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది.ప్రతిపక్షాలు యశ్వంత్ సిన్హాను ఉమ్మడి అభ్యర్థిగా పేర్కొన్న కొన్ని గంటల తర్వాత..రాష్ట్రపతి ఎన్నికలకు పార్టీ అభ్యర్థిపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా బీజేపీ పార్లమెంటరీ బోర్డు మంగళవారం సమావేశాన్ని నిర్వహించింది.

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును బీజేపీ ప్రకటించింది.
ఈ మేరకు అధికారిక మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com