బోటు మునక: ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
- June 22, 2022
మస్కట్: పది మందితో వెళుతోన్న చక్కబోటు మునిగిపోవడంతో, ఇద్దరు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన దోఫార్ గవర్నరేటులోని విలాయత్ ఆఫ్ తాకా తీరంలో జరిగిందని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ వెల్లడించింది. ఈ మేరకు సిడిఎఎ ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 10 మంది ఆసియా జాతీయులు బోటులో వెళుతుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. బోటులో కొన్ని వాహనాలు కూడా వున్నట్లు గుర్తించారు. మొత్తం 8 మందిని ఈ బోటు మునక ఘటన నుంచి రక్షించినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డవారికి వైద్య చికిత్స అందించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







