వేరుశెనగ పేస్ట్ లో దాచిన గంజాయి స్వాధీనం
- June 23, 2022దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వేరుశెనగ పేస్ట్ లో దాచి కౌంటీలోకి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన కేసులో 5.95 కిలోల గంజాయిని దుబాయ్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్రికన్ దేశం నుండి వచ్చిన ప్రయాణీకుడి అనుమానస్పద తీరుతో కస్టమ్స్ అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యంత వినూత్న టెక్నాలజీని ఉపయోగించి – వేరుశెనగ పేస్ట్ రోల్స్ లో దాచిన నిషిద్ధ గంజాయిని గుర్తించినట్లు దుబాయ్ కస్టమ్స్ లోని ప్రయాణీకుల కార్యకలాపాల విభాగం డైరెక్టర్ ఇబ్రహీం అల్-కమాలి చెప్పారు. ప్రయాణికుడి బ్యాగ్లో ఆరు వేరుశెనగ పేస్ట్ రోల్స్ లోపల దాచిన 5.95 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన