ఇద్దరు పిల్లలను కాపాడిన ఒమానీ వ్యక్తి
- June 26, 2022
ఒమన్: ఒమన్ సుల్తానేట్లోని బహ్లా లోయలో ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఇద్దరు పిల్లలను ఒమానీ వ్యక్తి సాహసం చేసి రక్షించి ఒడ్డుకు చేర్చాడు. దీనికి సంబంధిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలువ మధ్యలో రాళ్లపై ఇద్దరు పిల్లలు ఉండగా.. ఒక్కసారిగా కాలువలో ప్రవాహం పెరిగింది. ఆ వేగానికి పిల్లలు కొట్టుకుపోయేవారు. ఇంతలో ఒమానీ వ్యక్తి సాహసం చేసి పిల్లలను సమీపించి వారిని తనతోపాటు ఒడ్డుకు చేర్చేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఇటీవల సముద్రంలో చేపల వేటకు వెళ్లి తప్పిపోయిన అలీ, సలేం అనే ఇద్దరు ఒమానీ యువకులు 10 రోజుల తర్వాత పాకిస్తాన్ ఆఫ్షోర్లో పాకిస్తాన్ నేవీకి కనిపించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







