నకిలీ అదాహీ కూపన్ల విక్రయం.. నలుగురు విదేశీయులు అరెస్టు
- June 28, 2022
మక్కా: అదాహి (బలి ఇచ్చే జంతువుల వినియోగానికి సౌదీ ప్రాజెక్ట్) నకిలీ కూపన్లను విక్రయించడం ద్వారా హజ్ యాత్రికులను మోసం చేయడానికి ప్రయత్నించినందుకు ముగ్గురు నివాసితులు, ఒక యెమెన్ సందర్శకుడిని మక్కాలోని పోలీసులు అరెస్టు చేశారు. విజిట్ వీసాపై సౌదీ అరేబియాకు వచ్చిన యెమెన్ దేశస్థుడితో పాటు ముగ్గురు ప్రవాసులు అక్రమంగా అదాహీ కూపన్ల విక్రయం కోసం నకిలీ సంస్థ పేరుతో వెబ్సైట్ను రూపొందించినట్లు గుర్తించారు. తక్కువ ధరకు ఇస్తున్న నకిలీ కూపన్లను కొనుగోలు చేసేలా హజ్ యాత్రికులను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించామని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







