2022 తొలి మూడు నెలల్లో డొమెస్టిక్ వర్కర్ల పెరుగుదల
- June 28, 2022
కువైట్: 2022 తొలి మూడు నెలల్లో డొమెస్టిక్ వర్కర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.ఈ మూడు నెలల్లో సుమారు 22,000 మంది కార్మికులు అదనంగా దేశంలోకి వచ్చారు.ప్రధానంగా భారతదేశం అలాగే ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక, బెనిన్ తదితర దేశాల నుంచి కార్మికులు వచ్చారు.వీరిలో 11,591 మంది భారతదేశం నుంచి వచ్చిన డొమెస్టిక్ వర్కర్లు.ఆ తర్వాతి స్థానంలో ఫిలిప్పినోస్ వున్నారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!