2022 తొలి మూడు నెలల్లో డొమెస్టిక్ వర్కర్ల పెరుగుదల
- June 28, 2022
కువైట్: 2022 తొలి మూడు నెలల్లో డొమెస్టిక్ వర్కర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.ఈ మూడు నెలల్లో సుమారు 22,000 మంది కార్మికులు అదనంగా దేశంలోకి వచ్చారు.ప్రధానంగా భారతదేశం అలాగే ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక, బెనిన్ తదితర దేశాల నుంచి కార్మికులు వచ్చారు.వీరిలో 11,591 మంది భారతదేశం నుంచి వచ్చిన డొమెస్టిక్ వర్కర్లు.ఆ తర్వాతి స్థానంలో ఫిలిప్పినోస్ వున్నారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..







