జీసీసీ జాతీయులకు వీసా విషయమై వెసులుబాటు కల్పించనున్న యూకే
- June 28, 2022లండన్: గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ జాతీయులు, 2023 నుంచి బ్రిటన్ వెళ్ళాలనుకుంటే ముందస్తుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని యూకే వెల్లడించింది. బ్రిటన్ కొత్త ఎలక్ట్రానిక్ ఆతరైజేషన్ స్కీమ్ ద్వారా ఈ వెసులుబాటు కలగనుంది. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యూఏఈ దేశాలు ఇకపై అమెరికా, కెనడా తదితర దేశాల సరసన చేరనున్నాయి యూకే వీసా ఫ్రీ ట్రావెల్ విభాగంలో. ఇటిఎ విధానం ద్వారా 2025 నాటికి పూర్తిగా బోర్డర్ డిజిటలైజేషన్ పూర్తవుతుంది. ఒక్కసారి ఇటిఎ లభిస్తే, మల్టిపుల్ ఎంట్రీ లభిస్తుంది.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ