నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం వల్ల అయిదుగురు అరెస్టు..

- April 11, 2016 , by Maagulf
నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం వల్ల అయిదుగురు అరెస్టు..

కేరళలోని కొల్లం వద్ద పుట్టింగల్ ఆలయంలో ఆదివారం ఉదయం బాణసంచా పోటీల సందర్భంగా జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి అయిదుగురు నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో 108 మంది మరణించగా, 380 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఆలయం వద్ద బాణసంచా పోటీలకు అనుమతి లేకున్నా , నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని కేరళ సిఎం ఊమెన్ చాందీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com