నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం వల్ల అయిదుగురు అరెస్టు..
- April 11, 2016
కేరళలోని కొల్లం వద్ద పుట్టింగల్ ఆలయంలో ఆదివారం ఉదయం బాణసంచా పోటీల సందర్భంగా జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి అయిదుగురు నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో 108 మంది మరణించగా, 380 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఆలయం వద్ద బాణసంచా పోటీలకు అనుమతి లేకున్నా , నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని కేరళ సిఎం ఊమెన్ చాందీ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









