ఒమానీ కంపెనీకి మైక్రోసాఫ్ట్ గుర్తింపు
- July 02, 2022
మస్కట్: ఆధునిక పరికరాల కేటగిరీ కోసం మైక్రోసాఫ్ట్ మోడరన్ డివైస్ పార్ట్ నర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు ఒమానీ కంపెనీ ఆన్సోర్ టెక్నాలజీస్(Onsor Technologies) ఫైనలిస్ట్ గా గుర్తింపు పొందింది. మైక్రోసాఫ్ట్ నుంచి గుర్తింపు పొందడంపై ఆన్సోర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ సలాహ్ అల్ రస్బీ హర్షం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ పార్టనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు గత సంవత్సరంలో అత్యుత్తమ మైక్రోసాఫ్ట్ ఆధారిత అప్లికేషన్లు, సేవలు, పరికరాలను అభివృద్ధి చేసిన, డెలివరీ చేసిన మైక్రోసాఫ్ట్ భాగస్వాములను గుర్తించి అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాల నుండి 3,900 వచ్చిన నామినేషన్ల నుండి వీరిని ఎంపిక చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







