ఒమానీ కంపెనీకి మైక్రోసాఫ్ట్ గుర్తింపు
- July 02, 2022
మస్కట్: ఆధునిక పరికరాల కేటగిరీ కోసం మైక్రోసాఫ్ట్ మోడరన్ డివైస్ పార్ట్ నర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు ఒమానీ కంపెనీ ఆన్సోర్ టెక్నాలజీస్(Onsor Technologies) ఫైనలిస్ట్ గా గుర్తింపు పొందింది. మైక్రోసాఫ్ట్ నుంచి గుర్తింపు పొందడంపై ఆన్సోర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ సలాహ్ అల్ రస్బీ హర్షం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ పార్టనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు గత సంవత్సరంలో అత్యుత్తమ మైక్రోసాఫ్ట్ ఆధారిత అప్లికేషన్లు, సేవలు, పరికరాలను అభివృద్ధి చేసిన, డెలివరీ చేసిన మైక్రోసాఫ్ట్ భాగస్వాములను గుర్తించి అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాల నుండి 3,900 వచ్చిన నామినేషన్ల నుండి వీరిని ఎంపిక చేశారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









