పర్వత శ్రేణుల్లో నూతన రహదారి నిర్మిస్తున్న ఒమన్
- July 02, 2022
మస్కట్ : పర్వత శ్రేణుల్లో నూతన రహదారి నిర్మిస్తున్న సందర్భంగా రహదారుల మంత్రిత్వశాఖ అధ్వర్యంలో నడుస్తున్న యంత్రాంగం ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసింది.
రవాణా, సమాచార మరియు ఐటి మంత్రిత్వశాఖ ప్రతినిధుల బృందం మాట్లాడుతూ ఖసబ్ టిబట్ ప్రాంతాలను కలిపే తీర ప్రాంత రహదారి నిర్మాణం చేపట్టిన రహదారుల మంత్రిత్వశాఖ అందులో భాగంగా ఖసబ్ సీ దిబ పర్వత శ్రేణుల్లో ఉన్న అడ్డంకులను తొలగించి రహదారి నిర్మాణం చేపడుతుంది అని పేర్కొంది .అంతేకాకుండా ఈ నిర్మాణంలో సదరు మంత్రిత్వ శాఖకు రాయల్ ఒమన్ పోలీస్ శాఖ కూడా సహకరిస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







