పర్వత శ్రేణుల్లో నూతన రహదారి నిర్మిస్తున్న ఒమన్
- July 02, 2022
మస్కట్ : పర్వత శ్రేణుల్లో నూతన రహదారి నిర్మిస్తున్న సందర్భంగా రహదారుల మంత్రిత్వశాఖ అధ్వర్యంలో నడుస్తున్న యంత్రాంగం ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసింది.
రవాణా, సమాచార మరియు ఐటి మంత్రిత్వశాఖ ప్రతినిధుల బృందం మాట్లాడుతూ ఖసబ్ టిబట్ ప్రాంతాలను కలిపే తీర ప్రాంత రహదారి నిర్మాణం చేపట్టిన రహదారుల మంత్రిత్వశాఖ అందులో భాగంగా ఖసబ్ సీ దిబ పర్వత శ్రేణుల్లో ఉన్న అడ్డంకులను తొలగించి రహదారి నిర్మాణం చేపడుతుంది అని పేర్కొంది .అంతేకాకుండా ఈ నిర్మాణంలో సదరు మంత్రిత్వ శాఖకు రాయల్ ఒమన్ పోలీస్ శాఖ కూడా సహకరిస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







