కుమార్తె మాస్టర్స్ డిగ్రీ పై ఏపీ సీఎం జగన్ ట్వీట్!
- July 02, 2022
ఏపీ సీఎం వైఎస్ జగన్ కుమార్తె వైఎస్ హర్షిణి రెడ్డి మాస్టర్స్లో సత్తా చాటారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్కు చెందిన వర్సిటీలో హర్షిణి మాస్టర్స్ విద్యనభ్యసించారు. శనివారం ఆమె మాస్టర్స్ పట్టా అందుకున్నారు. మాస్టర్స్లో హర్షిణి రెడ్డి డిస్టింక్షన్తో పాస్ అయ్యారు. వర్సిటీ నుంచి హర్షిణి రెడ్డి పట్టా తీసుకుంటున్న ఫొటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. కుమార్తె హర్షిణి రెడ్డి మాస్టర్స్ పట్టా అందుకునే స్నాతకోత్సవానికి జగన్ దంపతులు పారిస్ వెళ్లిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రుల సమక్షంలోనే హర్షిణి రెడ్డి పట్టా పుచ్చుకున్నారు. హర్షిణి రెడ్డిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Y.S. Harshini Reddy,
— YSRCP Digital Media (@YSRCPDMO) July 2, 2022
D/o @ysjagan takes masters in management with distinction.
So proud and God bless her! #YSHarshiniReddy pic.twitter.com/GP7D4Q4lNc
తాజా వార్తలు
- స్ప్రింగ్ బ్రేక్ తర్వాత మరో రెండు వారాలు ఆన్లైన్ క్లాసులు..
- వాటర్ ట్యాంకర్ల ధరలు పెంపు..నోటీసులు జారీ..!!
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!









