ఇరాన్ అధ్యక్షుడుకి సానుభూతి తెలిపిన యూఏఈ పాలకులు
- July 03, 2022
అబుధాబి: దక్షిణ ఇరాన్ లోని సయెహ్ ఖోష్ గ్రామంలో వచ్చిన భూకంపం కారణంగా అస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా 44 మంది తీవ్రంగా గాయపడ్డారు.
జరిగిన సంఘటనకు సంబంధించి యూఏఈ అధ్యక్షుడు హెచ్.హెచ్.షేక్ మొహమ్మద్, దేశ ఉపరాష్ట్రతి , ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుం విచారం వ్యక్తం చేస్తూ ఇరాన్ అధ్యక్షుడికి తమ సానుభూతిని తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ







