ఇరాన్ అధ్యక్షుడుకి సానుభూతి తెలిపిన యూఏఈ పాలకులు

- July 03, 2022 , by Maagulf
ఇరాన్ అధ్యక్షుడుకి సానుభూతి తెలిపిన యూఏఈ పాలకులు

అబుధాబి: దక్షిణ ఇరాన్ లోని సయెహ్ ఖోష్ గ్రామంలో వచ్చిన భూకంపం కారణంగా అస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా 44 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

జరిగిన సంఘటనకు సంబంధించి యూఏఈ అధ్యక్షుడు హెచ్.హెచ్.షేక్ మొహమ్మద్, దేశ ఉపరాష్ట్రతి , ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుం విచారం వ్యక్తం చేస్తూ ఇరాన్ అధ్యక్షుడికి తమ సానుభూతిని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com