జస్టిస్ ఎన్వీ రమణతో కాలిఫోర్నియా గవర్నర్ భేటీ
- July 04, 2022
అమెరికా: అమెరికాలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను కాలిఫోర్నియా తాత్కాలిక గవర్నర్ ఎలెని కౌనాలకిస్ ఆదివారం కలిశా రు.శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ అధికార నివాసంలో బస చేసిన సీజేఐతో ఎలెని మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ, శివమాల దంపతులు మహాత్మాగాంధీ ఆత్మకథ పుస్తకాన్ని ఆమెకు బహూకరించినట్టు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ









