పని కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించిన లమ్రా

- July 05, 2022 , by Maagulf
పని కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించిన లమ్రా

మనామా: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పని కేంద్రాల్లో జాతీయత, పాస్ పోర్ట్ మరియు నివాస వ్యవహారాల అంతర్గత మంత్రిత్వశాఖ సమన్వయంతో లాబర్ మార్కెట్ నియంత్రణ మండలి (LMRA) తనిఖీలు నిర్వహించింది. 

ఈ తనిఖిలల్లో పలు పని కేంద్రాలు కార్మిక చట్టం ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా తేలింది. అటువంటి వారికి ఉల్లంఘన నోటీసులు ఇవ్వడమే కాకుండా న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని మండలి ప్రతినిధులు తెలిపారు. 

మార్కెట్ నియంత్రణ మండలి కార్మికుల యొక్క సంక్షేమం,సామాజిక భద్రత వంటి పలు అంశాలపై కృషి చేస్తుందని పేర్కొన్నారు.అంతేకాకుండా ప్రభుత్వం నిర్దేశంచబడిన విధానాలు అతిక్రమించిన వారికి మరియు పని ఎగవేసే కార్మికులకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకొని తగిన చర్యలు చేపడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com