పని కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించిన లమ్రా
- July 05, 2022
మనామా: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పని కేంద్రాల్లో జాతీయత, పాస్ పోర్ట్ మరియు నివాస వ్యవహారాల అంతర్గత మంత్రిత్వశాఖ సమన్వయంతో లాబర్ మార్కెట్ నియంత్రణ మండలి (LMRA) తనిఖీలు నిర్వహించింది.
ఈ తనిఖిలల్లో పలు పని కేంద్రాలు కార్మిక చట్టం ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా తేలింది. అటువంటి వారికి ఉల్లంఘన నోటీసులు ఇవ్వడమే కాకుండా న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని మండలి ప్రతినిధులు తెలిపారు.
మార్కెట్ నియంత్రణ మండలి కార్మికుల యొక్క సంక్షేమం,సామాజిక భద్రత వంటి పలు అంశాలపై కృషి చేస్తుందని పేర్కొన్నారు.అంతేకాకుండా ప్రభుత్వం నిర్దేశంచబడిన విధానాలు అతిక్రమించిన వారికి మరియు పని ఎగవేసే కార్మికులకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకొని తగిన చర్యలు చేపడుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?
- ఒమన్ లో భారీ వర్షాలు..భద్రతా హెచ్చరికలు జారీ..!!
- సౌదీ అరేబియాకు ఫ్రాన్స్ మద్దతుగా ఉంటుంది: మాక్రాన్
- JEE మెయిన్ సెషన్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల
- సమ్మర్ షెడ్యూల్ రిలీజ్ చేసిన DGCA..









