ఏడాది ప్రథమార్థంలో 758 ఫిర్యాదులు
- July 07, 2022
కువైట్: 2022 ప్రథమార్థంలో 932 ఫిర్యాదులు అందాయని కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ వెల్లడించింది. మొదటి త్రైమాసికంలో 482, రెండవ త్రైమాసికంలో సుమారు 450 ఫిర్యాదులు అందాయని అథారిటీ పేర్కొంది. మొత్తం ఫిర్యాదులలో 77% (758 ఫిర్యాదులు) పరిష్కరించబడ్డాయని తెలిపింది. కాగా సర్వీస్ ప్రొవైడర్ స్టేట్మెంట్ కోసం 56 ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయని, ప్రస్తుతం 19 ఫిర్యాదులను పరష్కరించేందుకు అధికారులు పని చేస్తున్నట్లు అథారిటీ విడుదల చేసిన లెక్కలు చెబుతున్నాయి. 78 ఫిర్యాదులను తిరస్కరించినట్లు.. ఇంకా 16 ఫిర్యాదులు డేటా పూర్తయ్యే వరకు వేచి ఉన్నాయని.. మరో 5 ఫిర్యాదులు దర్యాప్తు స్థాయిలో ఉన్నాయని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు..14 మంది సజీవదహనం
- అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్లలో భారీ వర్షాలు..!!
- ప్రాపర్టీ మార్కెట్ పతనంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన దుబాయ్..!!
- వాయిదాలలో పోన్ల పేరిట ఫ్రాడ్..వ్యక్తి అరెస్టు..!!
- సాహ్ల్ యాప్ లో విమానయాన, ట్రావెల్ ఏజెన్సీల పై ఫిర్యాదులు..!!
- ఖతార్ లో స్కూల్ బస్సుల భద్రత పై మార్గదర్శకాలు జారీ..!!
- విజిట్ వీసాను ఫైన్ లేకుండా పొడిగింపునకు సౌదీ అనుమతి..!!
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన









