ఏడాది ప్రథమార్థంలో 758 ఫిర్యాదులు
- July 07, 2022
కువైట్: 2022 ప్రథమార్థంలో 932 ఫిర్యాదులు అందాయని కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ వెల్లడించింది. మొదటి త్రైమాసికంలో 482, రెండవ త్రైమాసికంలో సుమారు 450 ఫిర్యాదులు అందాయని అథారిటీ పేర్కొంది. మొత్తం ఫిర్యాదులలో 77% (758 ఫిర్యాదులు) పరిష్కరించబడ్డాయని తెలిపింది. కాగా సర్వీస్ ప్రొవైడర్ స్టేట్మెంట్ కోసం 56 ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయని, ప్రస్తుతం 19 ఫిర్యాదులను పరష్కరించేందుకు అధికారులు పని చేస్తున్నట్లు అథారిటీ విడుదల చేసిన లెక్కలు చెబుతున్నాయి. 78 ఫిర్యాదులను తిరస్కరించినట్లు.. ఇంకా 16 ఫిర్యాదులు డేటా పూర్తయ్యే వరకు వేచి ఉన్నాయని.. మరో 5 ఫిర్యాదులు దర్యాప్తు స్థాయిలో ఉన్నాయని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం
- భారత్-జపాన్ AI ఒప్పందం: టెక్ రంగంలో భారీ మార్పులు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!







