శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత..
- July 09, 2022
హైదరాబాద్: శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు.దుబాయ్ నుంచి EK-526 విమానంలో వచ్చిన వ్యక్తి నుంచి 2290 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.1.20కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.సూట్కేస్ రాడ్లో దాచి తరలిస్తుండగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బంగారం తరలిస్తున్న వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేశారు. ప్రస్తుతం కేసును విచారిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







