ఘనంగా ముగిసిన మొదటి రోజు ఈద్ అల్ అధా
- July 09, 2022
మినా: ఈద్ అల్ అధా ను పురస్కరించుకొని హజ్ యాత్రికులు మొదటి రోజు తవాఫ్ అల్ ఇఫాదా కోసం మక్కా మసీదు కు వెళ్ళడం ప్రారంభించారు.
దీనికి ముందు తమ ఆచారాల ప్రకారం అన్ని రకాల కర్తవ్యాలను నిష్టగా చేస్తూ వచ్చారు. ఈ సందర్భంగా పలు దేశాల నుండి వచ్చిన హజ్ యాత్రికులు స్థానిక మీడియాతో తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఈద్ అల్ అధా సందర్భంగా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అలాగే, ప్రవక్త యొక్క ఆశీస్సులు అందరికీ అందాలని కోరుకున్నట్లు వారు తెలిపారు.
మొదటి రోజు పర్యాటకుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టడంలో భద్రతా సిబ్బంది విజయం సాధించారు అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!









