ఘనంగా ముగిసిన మొదటి రోజు ఈద్ అల్ అధా
- July 09, 2022
మినా: ఈద్ అల్ అధా ను పురస్కరించుకొని హజ్ యాత్రికులు మొదటి రోజు తవాఫ్ అల్ ఇఫాదా కోసం మక్కా మసీదు కు వెళ్ళడం ప్రారంభించారు.
దీనికి ముందు తమ ఆచారాల ప్రకారం అన్ని రకాల కర్తవ్యాలను నిష్టగా చేస్తూ వచ్చారు. ఈ సందర్భంగా పలు దేశాల నుండి వచ్చిన హజ్ యాత్రికులు స్థానిక మీడియాతో తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఈద్ అల్ అధా సందర్భంగా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అలాగే, ప్రవక్త యొక్క ఆశీస్సులు అందరికీ అందాలని కోరుకున్నట్లు వారు తెలిపారు.
మొదటి రోజు పర్యాటకుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టడంలో భద్రతా సిబ్బంది విజయం సాధించారు అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







