యాత్రికుల కోసం విద్యుత్ స్కూటర్లు
- July 09, 2022
జెడ్డా: ఈద్ అల్ అధా సందర్బంగా మక్కా కు తరలి వస్తున్న హజ్ యాత్రికులు సౌకర్యార్థం సాధారణ రవాణా సంస్థ(TGA) వినూత్న ఆలోచనను అమల్లో పెట్టింది.
హజ్ యాత్రికుల దూర భారం తగ్గించడంలో భాగంగా వారిని విద్యుత్ స్కూటర్లు ద్వారా అరాఫత్ పర్వతం దాకా రవాణా చేయాలని TGA భావిస్తుంది.
ఇందుకు అవసరమైన ప్రచారాన్ని ప్రారంభించిన రవాణా సంస్థ ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాడానికి చర్యలు చేపట్టడంలో ముందుంది. హజ్ యాత్రికులకు ఏటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా చూస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







