యాత్రికుల కోసం విద్యుత్ స్కూటర్లు
- July 09, 2022
జెడ్డా: ఈద్ అల్ అధా సందర్బంగా మక్కా కు తరలి వస్తున్న హజ్ యాత్రికులు సౌకర్యార్థం సాధారణ రవాణా సంస్థ(TGA) వినూత్న ఆలోచనను అమల్లో పెట్టింది.
హజ్ యాత్రికుల దూర భారం తగ్గించడంలో భాగంగా వారిని విద్యుత్ స్కూటర్లు ద్వారా అరాఫత్ పర్వతం దాకా రవాణా చేయాలని TGA భావిస్తుంది.
ఇందుకు అవసరమైన ప్రచారాన్ని ప్రారంభించిన రవాణా సంస్థ ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాడానికి చర్యలు చేపట్టడంలో ముందుంది. హజ్ యాత్రికులకు ఏటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా చూస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు, బలమైన గాలులు..అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు..నివాసితులకు అలెర్ట్ జారీ..!!









