అల్ సవాడి బీచ్లో మునిగి ప్రవాసుడు మృతి
- July 11, 2022
మస్కట్: అల్ సవాడి బీచ్ ప్రాంతంలో ఆదివారం ఓ ప్రవాసుడు నీటిలో మునిగి మృతి చెందాడని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ తెలిపింది. సౌత్ అల్ బతినా గవర్నరేట్లోని ల్ సవాడి బీచ్ ప్రాంతంలో సముద్రంలో ముగ్గురు వ్యక్తులు మునిగిపోయారనే సమచారం అందిందన్నారు. సమాచారం అందగానే సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్లోని రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొన్నాయని... ఈ క్రమంలో బాధితులను కాపాడామని, అప్పటికే ఓ వ్యక్తి మృతిచెందాడని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







