విజయ్ మాల్యాకు 4 నెలల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా
- July 11, 2022
న్యూ ఢిల్లీ: విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలు శిక్షతోపాటు రూ.2 వేలు జరిమానా విధించింది.విజయ్ మాల్యా 2017లో కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు సుప్రీంకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది.నాలుగు వారాల్లో రూ.312 కోట్లు డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. డిపాజిట్ చేయకుంటే ఆస్తులు అటాచ్ చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.
జస్టిస్ యూయూ లలిత్, రవీంద్ర ఎస్ భట్, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. 2017లో సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ విజయ్ మాల్యా 40 మిలియన్ డాలర్లను తన పిల్లలకు ట్రాన్స్ఫర్ చేశారు.నిధుల బదలాయింపు సమాచారాన్ని మాల్యా సుప్రీంకోర్టుకు చెప్పే ప్రయత్నం చేయలేదు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







